– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి వినతిపత్రం అందజేత – ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి వినతిపత్రం అందజేత – ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి వినతిపత్రం అందజేత

 
  కరకగూడెం గత వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చిరుమళ్ల గ్రామ పంచాయితీ పరిధిలో గల పలు గ్రామాలలో రోడ్లు,కల్వట్లు,సఫ్టాలు కూలిపోవడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. నూతన నిర్మాణాలు ఏర్పాటు కోసం గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేయాలని మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆ పంచాయితీ సర్పంచు పాయం నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,తాటిగూడెం సర్పంచు కొమరం విశ్వనాథం,వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area