ప్రైవేటు బస్సుల పై కోరాడా

హైదరాబాద్‌ : ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు దాడులు కోనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ఎల్గీనగర్‌ వద్ద ఆర్టీఏ అధికారులు తనీఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న ఆరు ప్రైవేటు బస్సులను సీజ్‌ చేశారు.