ఫారెస్ట్ పరిధిలో భగీరథ పైప్ లైన్లను పరిశీలించిన డిఎఫ్ ఓ నికిత

ఎల్లారెడ్డి.20 అక్టోబర్ జనం సాక్షి   ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామం లో నీ అడవి ప్రాంతంలో నుండి వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్లను గురువారం కామారెడ్డి డీఎఫ్ఓ నికిత పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైపులైన్ల విస్తీర్ణం ను స్థానిక అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎంత విస్తీర్ణం మేరా మిషన్ భగీరథ పైప్ లైన్ అటవీ శాఖ పరిధిలో వేశారు నివేదిక అందించాలని కోరారు ఆమె వెంట  ఎల్లారెడ్డి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ గోపాల్ రావు ఎఫ్ఆర్ఓ ఓంకార్ మిషన్ భగీరథ అధికారులు తదితరులు స్థానిక సర్పంచ్ మామిడి దామోదర్ పా సిబ్బంది పాల్గొన్నారు