బయ్యారం చేరుకున్న ఎస్ఎఫ్ఐ సంఘర్షణ సైకిల్ యాత్ర

బయ్యారం, ఆగష్టు26(జనంసాక్షి):
విద్యారంగ పరిరక్షణ లక్ష్యంగా కొనసాగుతున్న సైకిల్ యాత్ర
శుక్రవారం రాత్రి బయ్యారం మండలానికి చేరుకున్న సందర్బంగా ఎస్ఎఫ్ఐ నేతలు నినాదాలతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో
సైకిల్ యాత్ర రథసారథి కేలోత్ సాయి కుమార్,
మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్,
బయ్యారం మండల కార్యదర్శి అశోక్,
జిల్లా నాయకులు సింహాద్రి,రాజేష్,సాయి,ఉపేందర్,నవీన్, జశ్వంత్,ప్రవీణ్, రంజిత్,కళ్యాణ్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.