బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామానికి చెందిన సలీం మరణించడంతో మరణ వార్త తెలియగానే డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తన అనుచరుడు జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్ తో బాధిత కుటుంబానికి రూ.5,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జమీల్, గౌస్, మైబు, ముస్తప్పా, అమీర్ పాల్గొన్నారు..