బాధిత కుటుంబానికి పరామర్శించిన అనిల్ జాధవ్.

నేరడిగొండనవంబర్11(జనంసాక్షి):మండలంలోని కుమారి గ్రామానికి చెందిన సూర్యనారాయణ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ శుక్రవారం రోజున బాదితుల ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయన వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.