బావిలో పడి తల్లి, కొడుకు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని కొడంగల్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. కొడంగల్‌కు చెందిన సావిత్రి (26)
తన ఆరేళ్ల కుమారుడ్ని తీసుకుని ఉతికేందుకు బావి వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు ఇద్దరూ బావిలో పడి మృతి చెందారు.