*బిజెపి కోరుట్ల నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ కు సన్మానం*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 14
(జనం సాక్షి)
మెట్ పల్లి పట్టణానికి చెందిన గుంటుక సదాశివ్ ఇటీవలే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ గా నియామకమైన సందర్బంగా బీజేపీ కోరుట్ల నియోజకవర్గ బిజెపి యువ నాయకులు సురభి నవీన్ కుమార్ శాలువాలతో సత్కరించారు వారితో పాటు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్,బండరి రమేష్, తోకల సత్యనారాయణ, బైన ప్రశాంత్, గిన్నెల అశోక్, సూరపక రమేష్, శ్రీనివాస్ రావు ,కొల్లెపు శ్రీను, సుంకే అశోక్, కుడుకల రఘు, బొడ్ల నరేష్,మరియు బిజెపి , బిజెవైఎం నాయకులు పాల్గొన్నారు