బియస్పి పార్టీ ఆధ్వర్యం లో అబ్ధుల్ కలాం జయంతి

  ఎల్లారెడ్డి 15 అక్టోబర్  జనం సాక్షి ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఇంద్రనగర్ కాలనీ లో శనివారం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి  ఏ పి జే అబ్దుల్ కలాం 91 వ జయంతి నీ పురస్కరించుకొని  కలాం చిత్రపటానికి పూలమాల  వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బహుజన  సమాజ్ పార్టీ  ఎల్లారెడ్డి  టౌన్ అధ్యక్షులు మార్లు సాయి బాబు   బిఎస్.పి సీనియర్ నాయకులు ప్రభాకర్ దాస్ టౌన్ కార్యదర్శి నాగరాజ్  బీఎస్పీ నాయకుకు కార్యకర్తలు నవీన్ ,గోపాల్, సాయిబాబు , దుర్గయ్య, అంబేద్కర్ సంఘం కిషన్  ప్రశాంత్ తదితరులు  పాల్గొన్నారు