బిసి కాలనీ లో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యం

ఎల్లారెడ్డి..20  అక్టోబర్ జనం సాక్షి .. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని రెండో వార్డులో  స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్  ద్వారా మంజూరైన 5లక్షల 31వేయి రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ  గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా వేయాలని సదర్ కాంట్రాక్టర్ కు ఆయన తెలిపారు నిర్మాణం లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో. కమీషనర్ జీవన్ కుమార్ స్థానిక కౌన్సిలర్ మహేశ్వరి, విద్యాసాగర్, తిరుపతి సాయిలు రాజు అల్లం శ్రీను  బి సి  కాలనీ  వాసులు డాక్టర్ శామ్ కలిల్ .మొచ లక్ష్మి సమాల శ్రీనివాస్  వి.శ్రీనివాస్  రాజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు