బీఎస్‌ఎఫ్‌ జవానుపై దుండగుల కాల్పులు

మహబూబ్‌నగర్‌ : బీఎస్‌ఎఫ్‌ జవానుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన పెద్దమందడి మండలం జగత్‌పల్లి వద్ద చోటు చేసుకుంది. గాయపడిన జవానును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.