బ్రాహ్మణపల్లి ఏస్సి కాలనీలో ఉచిత వైద్యశిబిరం

జులై 11 ( జనంసాక్షి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో ని యస్ సి .కాలనిలో  వైద్యసిబ్బంది  ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి  21 మంది కి మందులు పంపిణి  చేశారు.గ్రామంలో  సీజనలు వ్యాధులు, అంటువ్యాధులు ప్రబల కుండా తీసుకోవలసిన జాగ్రత్త లు దోమల నివారణ గురించి అవగాహనా కలిగించి. డ్రైడే నిర్వహించడం జరిగింది. ఈమెడికల్ క్యాంప్  లో  ఆరోగ్య విస్తరణ అధికారి ఏ స్వామి, హెల్త్ అసిస్టెంట్ అడప రాజరమణయ్య, ఆశలు ప్రేమలత , శైలజ, రుద్ర   వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు