బ్రాహ్మణ సేవ సమైక్య భవనం నిర్మాణానికి భూమి పూజ పులిమామిడి రాజు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో బ్రాహ్మణ సేవా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థల దాత ఫుల్మామిడి రాజు బాల మర్తాడ్ పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామారావు దేశ్పాండే జిల్లా కార్యదర్శి వినోద్ పటేల్ సదాశివపేట బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.