భత్కల్‌ను రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉగ్రవాది యాసిన్ భత్కల్ పోలీసులు హాజరుపర్చారు. కోర్టు నుంచి తీసుకెళ్తుండగా భత్కల్ లెటర్ రాసి బయటకు విసిరేశాడు. లెటర్ ను గమనించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీటీ వారెంట్ పై భత్కల్ పోలీసులు రాజస్థాన్ తీసుకెళ్లనున్నారు.