భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో భాజపా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో పాల్గొన్న భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.