భార్యను దారుణంగా పొడిచి చంపిన భర్త..

హత్య కేసును చేదించిన జగిత్యాల రూరల్ పోలీసులు నిందితుల అరెస్ట్..

రూరల్ మండలం మోరపల్లి ఊర
చెరువులో జూన్ 8 న ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం గా కేసు నమోదు..

రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి హత్యగా నిర్ధారించారు. …

ఈ కేసులో నిందితులను మంగళవారం భర్త శేఖర్ ,నరేష్ ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..

డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ ప్రకాష్ వెల్లడించారు….

ఈ సమావేశంలో జగిత్యాల రూరల్ సిఐ కృష్ణకుమార్ మరియు ఎస్సై అనిల్ పాల్గొన్నారు..