మండలంలో నేడె రచ్చబండ

రామారెడ్డి  సెప్టెంబర్  22   జనంసాక్షీ.  :
రామారెడ్డి మండలంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ కో-ఆర్డినేటర్  వడ్డెపల్లి శుభాష్ రెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం  మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం చేపట్టనున్నట్లు రామారెడ్డి జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంతో పాటు పలువురిని పరమర్శించి సేవ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.