మంత్రి కడియంపై చెప్పు విసిరిన రైతు

వరంగల్, నవంబర్ 6: వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం శాయంపేటలో ఎన్నికల ప్రచారంలో మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న  మంత్రి కడియం శ్రీహరిపై సాయిలు అనే రైతు చెప్పు విసిరాడు. దీంతో సాయిలును అదుపులోకి తీసుకున్నారు.