మంత్రులను అడ్డుకున్న భాజపా నేతలు

నల్గొండ: జిల్లా డీఆర్సీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రులకు విద్యుత్‌ ఛార్జీల పెంపు సెగ తగిలింది. ఆర్‌అండ్‌లీ అతిథిగృహం వద్ద మంత్రులు ఉత్తమ్‌

కుమార్‌రెడ్డి , సునీతాలక్షారెడ్డిలను భాజపా నేతలు ఈ ఉదయం అడ్డుకొని ఆందోళన చేపట్టారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.