మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ రైల్‌రోకో

వరంగల్‌: మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తత రాజుకుంది. మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ రైల్‌రోకో చేసింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జేఏసీ నేతలు  అడ్డుకున్నారు. ములుగు జిల్లా కోసం రెండో రోజు బంద్  కొనసాగుతుంది.