మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: జిల్లా లోని అమనగల్‌లో ఏ కస్టంమోచ్చిందో కాని ఓ తల్లి దారుణానికి ఒడికట్టింది. తన పేగు తెలంచుకుని పుట్టిన బిడ్డల గొంతు కోసి తను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు, తల్లి మొత్తం నలుగురు మృతి చెందారు.