మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం: ఈతకెళ్లి ఏడుగురి మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఏడుగురు మృతిచెందారు. ఆమనగల్లు మండలం చారికొండ ్ణొరమ్మ చెరువులో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. వీరంతా హైదరాబాద్‌ నగరంలోని మేడ్చల్‌ రోడ్‌లో ఉన్న సుచిత్ర ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది.