మిషన్‌కాకతీయను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్‌నగర్, (మార్చి 28) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన మిషన్ కాకతీయను జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంలో  మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. చెరువుల పూడికతీత తీసి వాటిని అభివృద్ధి చేయాలని, ముందు చూపుతో  కాకతీయులు  అనుసరించిన మార్గాన్నే మనం కూడా అనుసరించాలని మంత్రి జూపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.