మిషన్ భగీరథ కోసం సీసీ రోడ్డు ధ్వంసం

– రంగసాయి పేట వాసులు ఆవేదన
వరంగల్ ఈస్ట్, జూలై 21(జనం సాక్షి):
వరంగల్ నగరంలోని రంగ సాయి పేట యాదవాడ లో సుమారు 6 నెలల క్రితం వేసిన సిసి రోడ్డు ను మిషన్ భగీరథ పైప్ లైన్ ల కోసం తిరిగి ధ్వంసం చేస్తుండడంత స్థానిక గ్రహవాసులు క ఆందోళన ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది అధికారులు సిసి రోడ్డు వేయడానికి ముందే మిషన్ భగీరథ పైప్ లైన్ గురించి పూర్తిగా తెలుసుకొని సిసి రోడ్లు వేస్తే బాగుండేదని ఇప్పుడు వేసిన రోడ్డు ధ్వంసం చేస్తూ ఇబ్బంది కలిగిస్తుంది సి సి రోడ్డు వేస్తే బాగుండేదని ఇప్పుడు వేసిన సిసి రోడ్డు ధ్వంసం చేస్తూ ఇబ్బంది కలిగించడం సరైంది కాదని స్థానికులు దామెర కొండ కర్ణకర్ ,కత్తెర పల్లి ఉప్పలయ్య, నాగలబోయిన చేరాలు, ఇట్టబోయిన సదనంద0 తెలిపారు,. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు
2 Attachments