ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య..*

 *
జనగామ ,జులై 16 (జనం సాక్షి):* మండలం కేంద్రంలోని బంజర సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్ మెట్లకు ఉరి వేసుకొని  రంపే రాజు(29),తండ్రి పుల్లయ్య  అనే వ్యక్తి చనిపోయాడు. రాజు ది స్వగ్రామం చిన్నమడూర్ ఇతనకి ఒక కొడుకు,కూతురు ఉన్నారు.
నిన్న సాయంత్రం ఏడు గంటల వరకు ఇతని డ్యూటీ  అయిపోయిన
అనంతరం మరుసటిరోజు మామిళ్ల శేఖర్ అనే వ్యక్తి డ్యూటీ చేయడానికి రావడం వల్ల అతను ఉరివేసుకున్న అతన్ని చూసి దేవరుప్పుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని
పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి పంపించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Attachments area