చెక్కులను అంద జేసిన పాలేరు ఎం ఎల్ ఏ
జనం సాక్షి ఖమ్మం రూరల్ జూలై (22)ఖమ్మం రూరల్ మండల ప్రజా పరషత్ కార్యాలయము లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలేరు ఎం ఎల్ ఏ కందా ల ఉపేందర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 27మంది కి 12.39..800 రూపాయల చెక్కులను అంద చేశారు అదే విధంగా షాది ము బా రక్..కళ్యాణ లక్ష్మి కి సంబంధించిన చెక్కులను 41 మంది లబ్ధదారులకు అందచేశారు మరియు టీ అర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు . ఉన్న ఇన్సు రే న్సప్రకార్ర మ్ పార్టీ కార్యకర్త దారెడు గ్రామానికీ. చెందిన షేక్ మి రా ఇటీవల రోడ్ ప్రమాదంలో మరణించారు వారి కి సంబంధించిన చెక్కు.ను వారి. భార్య హసీనా గారికి ఇచ్చారు ఈ కార్యక్రమంలో రూరల్ మండలం. ఎం పి పి బెల్లం ఉమ బెల్లం వేణు ,.జెడ్ పి టీ సి వరప్రసాద్ . ఎం పి డి ఓ తదితరులు పాల్గొన్నారు