..ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ…..

.  జనం సాక్షి న్యూస్22: మండలంలోని మొగిలిపాక గ్రామానికి చెందిన వారు ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలు కావడంతో వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎం చంద్రయ్య కు 60 వెల రూపాయలు,శంకర్ రెడ్డికి 40 వేల రూపాయలు,శైలజకు 21,500 రూపాయలు మంజూరైన చెక్కులను స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు.అనంతరం గ్రామంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నిధులు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు.ఈ కార్యక్రమంలో మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి,ఎంపిటిసి తుమ్మల వెంకట్ రెడ్డి,భీమనబోయిన భిక్షపతి,జడిగే భిక్షపతి,మర్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Attachments area