ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి ఘన స్వాగతం పలికిన నాయకులు

(జనం సాక్షి ) జులై 16:  జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారి అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకుని తిరుగు ప్రయాణం జనగామ చేరుకున్న సందర్భంగా నేడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డినీ తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామ టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సమ్మనిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస నర్సాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ఏనుగుల సమ్మయ్య. ఉపాధ్యక్షులు నిడిగొండ ప్రభాకర్, మాజీ అధ్యక్షుడు బెల్లం వెంకటయ్య. గ్రామ ఉపసర్పంచ్ అల్లిబిల్లి మహేందర్. ఎర్రవెల్లి అంజయ్య, ఎర్రవెల్లి నరేష్,బెల్లం మహేష్, గుడిపాటి కృష్ణ కుమార్,పల్లె నరేష్.  గుంటి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.