మునుగోడు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న తెరాస సీనియర్ నాయకులు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 11
 గాంధారి మండలం నుండి మునుగోడు బై ఎలక్షన్ కు వచ్చే నెలలో మూడో తారీఖున జరగబోయే ఎన్నికకు  జాజాల సురేందర్కు ఇంచార్జ్ ఇవ్వడంతో మా వంతు మేము కూడా ప్రచారం చేస్తామని మునుగోడుకి వెళ్లి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతుసంఘం ఎంపిటిసి కుమ్మరి రాములు సర్పంచ్ భాస్కర్ ఉప సర్పంచ్ సంగారావు తదితరులు పాల్గొన్నారు
Attachments area