మునుగోడు లో BRS గెలుపు ఖాయం:ధర్మపురి డిసిఎంఎస్ చైర్మన్

ధర్మపురి ( జనం సాక్షి న్యూస్) డిసిఎమెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుమేరకు భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కి మద్దతుగా ధర్మపురి నాయకులు ప్రచారంతో చండుర్ మండలం బోడంగ్ పర్తి గ్రామం లో శ్రీకాంత్ రెడ్డి తో పాటు ఎఎంసి చైర్మన్ రాజేష్,ఎంపిపి ఎడ్ల చిట్టిబాబు, వైస్ చైర్మన్ సునీల్, జెట్టి రాజన్న స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
మునుగొడు లో ఫ్లోరైడ్ భూతం ని తరిమికొట్టిన కేసీఆర్ కే భారత రాష్ట్ర సమితి పార్టికే మా వోటు వేస్తామని ప్రజలు ముక్తకంఠం తో చెపుతున్నారు e ప్రచారానికి ప్రజలనుండి మంచి విశేష స్పందన వస్తుందని డిసిఎంఎస్ చైర్మన్ ఒక ప్రకటనలో జనం సాక్షి మీడియాకు తెలిపారు.