మున్నూరు కాపు సంఘానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే…

జనంసాక్షి,, భైంసారూరల్.

నిర్మల్ జిల్లాభైంసా పట్టణంలో ముధోల్ ఎమ్మెల్యే జీ విట్టల్ రెడ్డి చేతుల మీదుగా కనకాపూర్ మున్నూరు కాపుసంఘానికి రూపాలు 2,50,000 కమిటీ హాల్ నిర్మాణం కొరకు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, కనకాపూర్ సర్పంచ్ నరేష్,టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తోటరాము, కనకాపూర్ సంఘ సభ్యులు కార్యవర్గం పాల్గొన్నారు.