మురికి కాల్వ ల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసిన మున్సిపల్ చైర్మన్ సత్యం.

ఎల్లారెడ్డి  28 ఆగస్ట్  (జనం సాక్షి)      ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో నూతన డ్రైనేజీ నిర్మాణానికి ఆదివారం. మునీస్ పల్  చెర్ మెన్  కుడు ముల  సత్యం  కొబ్బరి కాయ కొట్టి  ప్రారంభోత్సవం చేసారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ   ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో డ్రైనేజ్ నిర్మాణంతోపాటు సిసి రోడ్లు నిర్మాణాలు కూడా జరుగుతాయని ప్రస్తుతం 12 వార్డ్ .  ఒకటో వార్డులో వార్డ్ తొమ్మిదో వార్డు. 11.వ వార్డు మూడో . ఐదో వార్డు.లలో  నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ కృషితో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చైర్మన్ తెలిపారు త్వరలోనే మున్సిపాలిటీ పరిధిలో  అన్ని వార్డ్ లలో శుబ్రత కు ప్రాధాన్యం ఈవ్వాలని కోరారు వార్డ్ కౌన లర్ అల్లం శ్రీను  విద్యా సాగర్ శ్రవణ్. పోచయ్య గాదె తిరుపతి ఎడ్ల కిషన్. ముజి బ్  తో పాటు  జమ్మి  కుంట సాయి బాబా  వార్డుల ప్రజలు  ఈ కార్యక్రమంలో    టి అర్ యస్ కార్యకర్తలు మరియు స్థానికులు పలువురు పాల్గొన్నారు