-మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కుడుముల లక్ష్మీనారాయణ.

మంగపేట,జూలై 21(జనంసాక్షి):-
మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్ దగ్గర ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లూరు గ్రామానికి చెందిన అటిక సాయికుమార్(25) మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కేజీల బియ్యం 5000 రూపాయల నగదు అందజేయడం జరిగింది. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, రైతుబంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరిరావు, మల్లూరు దేవస్థానం చైర్మన్ నూతిలకంటి ముకుందం, మాజీ జెడ్పిటిసి సిద్ధంశెట్టి వైకుంఠం,పిఎసిఎస్ డైరెక్టర్లు,నర్రా శ్రీధర్, సిద్ధంశెట్టి లక్ష్మణరావు,మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, పూజరి శ్రీనివాస్, చల్లగురుగుల తిరుపతి, కుదురుపాక చిట్టిబాబు, యాలం కాంతారావు, యంధసరి నర్సింగరావు, మండల సోషల్ మీడియా ఇన్ఛార్జి గుడివాడ శ్రీహరి,మల్లూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు సోయం ఈశ్వర్, మల్లూరు దేవస్థానం డైరెక్టర్లు తోలం నరసింహారావు. యర్రంశెట్టి రామకృష్ణ, గాదె శ్రీనివాస్ చారి, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు తుక్కని శ్రీనివాస్, తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు యగ్గడి అర్జున్, పార్టీ శ్రేణులు యందసారి నరేష్, నూతలకంటి ఈశ్వర్ చంద్, జంపయ్య తోలం విశ్వనాథ్, పగిడిపాల దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area