మేధరన్న నీకు సలాం.

జగిత్యాల జిల్లా రాయికల్ మండల్ జనం సాక్షి రాయికల్ మండలం భూపతిపూర్ గ్ గ్రామానికి చెందిన ఊరే నరసయ్య కులవృత్య మేధరన్న వెదురు బొంగులతో చాలా రకాల కళాకృతులను తయారు చేసి మండలంలోని ప్రజలను అబ్బురపరుస్తున్నారు చేనేత రంగంలో అగ్గిపెట్టెలో పట్టే చీరని తయారుచేసిన సిరిసిల్ల సిరిసిల్ల నేత కార్మికులకు దీటుగా అగ్గిపెట్టెలో పట్టి ఐదు వస్తువులను తయారుచేసి ప్రజల మన్నులను పొందుతున్నాడు గతంలో తెలంగాణ ప్రభుత్వం పటిష్టాత్మకంగా తీసుకున్న పల్ల ప్రగతి కార్యక్రమంలో వెదురు బొంగులతో తయారుచేసిన సోపాను గొడుగును తయారుచేసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనలను పొందాడు ఇలాంటి ఎన్నో కళాకృతులను తయారు చేయడానికి ఆసక్తి ఉన్న ప్రభుత్వ సహకరిస్తే మరెన్నో వినుత కళాకృతులను తయారు చేస్తానని జనం సాక్షితో నరసయ్య తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు