మొండి గౌరెల్లి గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామ సభ

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జూన్ 18(జనంసాక్షి):- యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామసభ గ్రామ సర్పంచ్ బండిమీది  కృష్ణ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది,  గ్రామంలో గుర్తించిన సమస్యలను ,పరిష్కరించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది, పల్లె ప్రగతి, కార్యక్రమం గ్రామానికి అభివృద్ధి గురించి చాలా ఉపయోగపడుతుందని ప్రజా ప్రతినిధులు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి నరసింహ, ఎంపిటిసి తాండ్ర లక్ష్మమ్మ, ఉప్ప సర్పంచ్ మేకల యాదగిరి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దీపిక, వార్డ్ నెంబర్లు ఎట్టి లక్ష్మయ్య, కుంటి పాండు యాదవ్, ఏట్టి మౌనిక, ప్రాథమిక ఉపాధ్యాయుడు జగదీష్, డ్వాక్రా మహిళలు బత్తుల జంగయ్య, వివో  విజయలక్ష్మి, లైన్ మెన్ శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు