యాదగిరిగుట్టలో కేంద్రమంత్రి పూజలు
యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసిహస్వామి దేవాలయాన్ని కేంద్రమంత్రి పళ్లంరాజు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియార్ నాయకులు కేకే, శాసనమండలి వైస్ఛైర్మన్ విద్యాసాగర్ , ఎమ్మెల్యే దామోదర్రెడ్డి ఉన్నారు,