రంగారెడ్డి జిల్లాలో దారుణం

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ గుర్తుతెలియని యువతిని దుండగులు హత్య చేసి దహనం చేశారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.