రంగారెడ్డి జిల్లాలో విషాదం

రంగారెడ్డి:వికారాబాద్‌ మండలం మద్గుల్‌ చిటంపల్లిలో విషాదం చోటు చేసుకుంది.ఇద్దరు పిల్లలతో సహ ఓతల్లి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటనలో ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు తల్లి అక్కడికక్కడే దుర్మరణం చెందింది.స్వల్ప గాయాలతో బయటపడ్డ పిల్లలను చికిత్స నిమిత్తం హైదారాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు కుటుంబ కలహలే కారణమని తెలుస్తోంది.