రాజీవ్‌ గృహకల్ప పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి

రంగారెడ్డి : వికారాబాద్‌ రాజీవ్‌ గృహకల్పలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏసు (32) అనే బాధితుడు మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.