రామనపాడు మంచినీటి పథకం సిబ్బంది సమ్మె

మహబూబ్‌నగర్‌: జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రామనపాడు మంచినీటి పథకం సిబ్బంది ఈరోజు ఆకస్మిక సమ్మెకు దిగారు. సిబ్బంది సమ్మెతో సుమారు 120 గ్రామాలకు మంచినీటీ సరఫరా నిలిచిపోయింది.