రామాలయ గుడికి విరాళం

గాంధారి జనంసాక్షి
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని రామ్లక్ష్మణ్ పల్లి గ్రామంలో కొత్తగా నిర్మించబోయే రామాలయ గుడికి అదే గ్రామానికి చెందిన చిన్నోళ్ళు గంగయ్య చిన్నోళ్ళు నరేష్ లక్ష్మణ్ మరియు స్వర్గస్తులు  దేవ్జా శంకర్ ప్రకాష్ గల భూమిని రామాలయ గుడికి రెండు లక్షల విలువగల భూమిని గ్రామ పెద్దల సమక్షంలో విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధా రంచెందర్ ఉప సర్పంచ్ వలకొండా రాజు మాజీ మార్కెట్ డైరెక్టర్ కాంత్రావు సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్ ఆర్టిసి సీనియర్ కంట్రోలర్ సుదన్ రావు నాగేందర్ గాంధారి మార్కెట్ డైరెక్టర్ సిద్ధిరాములు అమర్ సింగ్ మాజీ ఉపసర్పంచ్ ఆనందరావు అనిల్ సవై రామ్ హాజీ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు