రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన

.. వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్
.. వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్
బచ్చన్నపేట జూలై 22 (జనం సాక్షి)
కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ను వాస్విక్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నిదిగొండ నరేష్ కుమార్ కేంద్రమంత్రి కిషన్ వీడితో రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశపు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం గర్వకారణమని దీంతో సామాజిక న్యాయం వర్గ వర్ణ ప్రాంతం తేడా లేకుండా సమానంగా జరుగుతుందన్నారు