రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ా నిసన్మానించిన : అందెల శ్రీరాములు

 ఎల్బీనగర్ (జనం సాక్షి ) ఆర్కేపురం డివిజన్ లో పర్యటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ా ని    మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు సహా బీజేపీ నేతలు  ఘనంగా సన్మానించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు సహా బీజేపీ నేతలు. ఆర్కేపురం డివిజన్ లో క్రేన్ సహాయంతో గజమాలను బండి సంజయ్ కు వేశారు. చిత్రలేఅవుట్ నుంచి వనస్థలిపురం వరకు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం, సరూర్ నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గం కార్పొరేటర్లు, అధ్యక్షులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.