రు 2.50 లక్షలఎల్ వో సి అందజేత

రేగోడ్ / జనం సాక్షి సెప్టెంబర్ 24
అనారోగ్యంతో బాధపడి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో నేను నన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అపనాస్తం,ఎల్ ఓ సి ద్వారా రూపాయలు 2.50 లక్షల ఎల్ఓసి పత్రాన్ని మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి శివమ్మ భర్త రాముల కుటుంబానికి అందజేశారు. రాములు అనారోగ్యంతో బాధపడి చికిత్స పొందుతుండగా వారి కుటుంబీకులు ఆసుపత్రికి ఎల్వోసి పత్రాన్ని తీసుకెళ్లినట్లు స్థానిక నాయకులు దేవేందర్ తెలిపారు. దీంతో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.