రెండున్న కిలోల బంగారం పట్టివేత….

రంగారెడ్డి:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రెండున్నర కిలోల బంగారంను పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి అధికారులు ఈ బంగారంను స్వాధీనం చేసుకున్నారు.