రెండు బస్సులు ఢీ

మహబూబ్‌ నగర్‌ : జిల్లాలోని కొత్తపేట వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.