రెండో రోజు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పాదయాత్ర

రంగారెడ్డి, సెప్టెంబర్ 19 : జిల్లాలోని చేవెళ్ల మండలం వీర్లపల్లి నుంచి రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చవద్దని డిమాండ్‌ చేస్తూ ప్రకాష్‌గౌడ్ పాదయాత్ర చేపట్టారు