రెవెన్యూ సదస్సును ప్రారంభించిన మంత్రి

వికారాబాద్‌: మండలంలోని ఐనాపూర్‌ గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రసాదకుమార్‌ ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కరించనున్నట్లు చెరప్పారు.