రేపటి బంద్ నుంచి పరీక్షలకు మినహాయింపు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
హైదరాబాద్ : విద్యుత్ సంక్షోభంపై రేపు చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్ నుంచి పరీక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రేపటి బంద్కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి విజయంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.