రైతు సంక్షేమానికి పెద్దపీట
వికారాబాద్లో అరోవిడత భూపంపణీ కార్యక్రమంలో మంత్రి ప్రసాద్కుమార్ పాల్గోని అర్హులకు పట్టాలుఅందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపేట వేస్తుందని అందులో భగంగానే అర్హులకు భూపంపీణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.